🚩 క్షాత్రం! 🕉️
మహాభారతంలో దుర్యోధనుడు విషం పెట్టి గంగలో పడేస్తే.. భీముడు ప్రాణాలతో బయటపడటమే కాకుండా పాతాళంలోని 'నాగలోకం' చేరుకుంటాడు. అక్కడ అతడి ముత్తాత అయిన ఆర్యకుడు అనే నాగరాజు.. భీముడికి దివ్యమైన రసాన్ని (అమృతాన్ని) తాగిస్తాడు. అది తాగిన భీముడు మహా బలశాలిగా మారతాడు.
ఇంతకీ నాగలోకంలో భీముడు ఎన్ని ఏనుగుల బలాన్ని పొందాడు?
A) వెయ్యి ఏనుగుల బలానా?
B) పదివేల ఏనుగుల బలానా?
నిజమైన సనాతన ధర్మ అభిమానులు, మహాభారతం గురించి పక్కాగా తెలిసినవారు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨
#Kshatram #Mahabharatam #Bheema #TeluguPost #AnanthaVijayam
#🧠క్విజ్🌟 #🤔Guess the Answer❓ #🤔క్విజ్లు & పొడుపు కథలు #🙏🏻కృష్ణుడి భజనలు #📙ఆధ్యాత్మిక మాటలు