Telugu Raithu
384 views
7 hours ago
2019లో సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగించేందుకు ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ... తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం దురుద్దేశంతో దీనిని చట్టంగా మార్చకుండా లక్షల కుటుంబాలకు నష్టం చేకూర్చింది. అయితే కూటమి ప్రభుత్వం వీరికి న్యాయం చేసేందుకు, సాయంగా నిలిచేందుకు దీనిపై చట్టం చేయాలని నిర్ణయించింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱