DUDEKULA DASTAGIRI
599 views
1 days ago
జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం, దత్తలూరు వద్ద ఏర్పాటుచేసిన వేదికలో జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కార్యకర్తలే టీడీపీకి అధినేతలని స్పష్టం చేశారు. #LokeshWithCadre #NaraLokesh #AndhraPradesh #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు