*మండల టాపర్గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని*
* ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రతిభకు కొదువలేదని మరోసారి నిరూపిస్తూ ఎ.కొండూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన విద్యార్థిని మోటూరి అనూష పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది.
#news #apnews #sharechat