V News Telugu
578 views
4 days ago
#CarrierComesToAPశ్రీ సిటీలో అమెరికన్ సంస్థ 'క్యారియర్' గ్లోబల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి @naralokesh గారు!సాధారణంగా 'క్యారియర్' పేరు వినగానే మన ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ ఉండే 1 లేదా 2 టన్నుల ఏసీలను తయారు చేసే కంపెనీగా మాత్రమే మనకు తెలుసు. కానీ నేడు శ్రీ సిటీలో శంకుస్థాపన చేసిన ప్లాంటు ద్వారా 1,000 నుంచి 5,000 టన్నుల సామర్థ్యం గల భారీ ఏసీల తయారీకి శ్రీకారం చుట్టారు. మన రాష్ట్రంలో రానున్న డేటా సెంటర్లలో కూలింగ్ సిస్టమ్ కోసం వీటిని ఉపయోగించనుండటం మన సీఎం చంద్రబాబు గారి విజన్ కు నిదర్శనం.మొన్న అమరావతిలో క్వాంటం, నిన్న విశాఖలో గూగుల్, నేడు రాయలసీమలో క్యారియర్ ఏసీ పరిశ్రమ... ఇలా అభివృద్ధి వికేంద్రీకరణతో కూలింగ్ సిస్టమ్స్ నుండి మౌలిక వసతుల వరకుమంత్రి నారా లోకేష్ గారు, తన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్' విధానాలతో ప్రతీ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ.. డిజిటల్ ఎకానమీని బలోపేతం చేస్తున్నారు! #☀️శుభ మధ్యాహ్నం