PUNUKOLLU
363 views
18 hours ago
• వచ్చే మార్చి కి 1.12 కోట్ల పాస్ పుస్తకాలు .."మీ భూమి- మీ హక్కు " సభలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు • సోషల్ మీడియాకు 13 ఏళ్ల లోపు బాలలను దూరంగా ఉంచేందుకు విధివిధానాలు రూపొందించి చట్టాన్ని సిద్ధం చేయండి.. అధికారులను ఆదేశించిన ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • పవిత్ర క్షేత్రం "అంతర్వేది"లో మంచి నీటి పథకాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ • ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదు.. సూరేపల్లి సభలో సీఎం చంద్రబాబు • రూ.1.35 లక్షల కోట్లతో విశాఖలో ఏర్పాటు కానున్న మెగా డేటా సెంటర్ కు ఈనెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/YyS4 #JAI AMRAVATI PUNUKOLLU #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper