వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని కడపలో భర్తను చంపడానికి రూ. 10 లక్షల సుపారీ ఇచ్చిన భార్య, అరెస్ట్
ఎఫైర్ కు అడ్డుగా ఉన్నాడని కడప జిల్లా ప్రొద్దుటూరులొ భర్త ఈశ్వర్రెడ్డి హత్యకు కుట్రపన్నిన భార్య శిల్పారెడ్డిని...
ఆమె ప్రియుడు నాగసుధీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తను చంపడానికి ఆమె రూ.10లక్షలకు సుపారీ మాట్లాడిందని, ఇందుకు తన 14 తులాల బంగారాన్ని ప్రియుడికి ఇచ్చిందని పోలీసు విచారణలో తేలింది.
బుధవారం ఈశ్వర్రెడ్డిని కారు ఢీకొట్టిన తర్వాత, కత్తులతో చంపడానికి యత్నించగా, ఆయన తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు...
#📣క్రైమ్ అప్డేట్స్🚨 #🙏ఆడళ్ళు మీకు జోహార్లు #👉నేరాలు - ఘోరాలు🚨 #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖