శివ
672 views
13 hours ago
#📅 చరిత్రలో ఈ రోజు #🆕Current అప్‌డేట్స్📢 *✒️- దేశంలో తొలి పెట్రోల్ బంక్ ఇదే..* దేశంలో తొలి పెట్రోల్ పంపును 1928లో ముంబైలో బర్మా షెల్ సంస్థ ఏర్పాటు చేసింది. అప్పట్లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 1-2 అణాలు (6-12 పైసలు) మాత్రమే. దీంతో రూపాయికి ఏకంగా 16 లీటర్లకు పైగా పెట్రోల్ వచ్చేది. అయితే ఆ రోజుల్లో ప్రజల రోజువారీ ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో, పెట్రోల్ అప్పట్లోనూ ఖరీదైనదిగానే భావించేవారని నివేదికలు చెబుతున్నాయి..🤟🏽