sahasra
353 views
1 days ago
చదువే కాదు, ఆటలు కూడా ముఖ్యమే. తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామనే యువగళం హామీ కార్యరూపం దాలుస్తోంది. తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అకాడమీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శాప్, తుడా సహకారంతో రూ.10.10 కోట్ల నిధులు వెచ్చించి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. #NaraLokesh #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్