#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍
🌺 *చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 26 న* 🌺
🌊 *సంఘటనలు* 🌊
*1916* : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
*1986* : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
🌕 *జననాలు* 🌕
*1762*: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)
*1904* : ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు పైడి లక్ష్మయ్య జననం (మ.1987).
*1908*: సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1992)
*1914*: ఆర్.సుదర్శన్ ,సంగీత దర్శకుడు (మ.1991)
*1931*: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017)
*1932*: ఎం: రంగారావు , కన్నడ,తెలుగు సంగీత దర్శకుడు (మ 1990)
*1942*: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017)
*1955*: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు.
*1968*: సురేష్ పీటర్, గాయకుడు
*1973*: సముద్ర ఖని , తమిళ తెలుగు, మళయాళ, చిత్ర దర్శకుడు, నటుడు, గాయకుడు
💥 *మరణాలు* 💥
*1748*: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702)
*1920*: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త. (జ.1887)
*1987*: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్–జైకిషన్లో ఒకరు.
🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴
*ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం.*