kumarsingh
1.1K views
3 days ago
తెలంగాణ ఇంటర్ విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్‌లోవెరైటీలు దోశ, పూరీ, ఇడ్లీ, మిల్లెట్, బోండాపెట్టాలని నిర్ణయం వ‌య‌సుకు త‌గిన పోష‌కాలు అందేలా రూప‌క‌ల్పన‌ 1.92 ల‌క్షల మంది విద్యార్థుల‌కు ప్రయోజ‌నం మ‌ధ్యాహ్న భోజ‌నం, బ్రేక్‌ఫాస్ట్‌కు ఏటారూ.180కోట్లు జూన్‌ 12న సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ప్రారంభం #🆕Current అప్‌డేట్స్📢 #education