Kurupam
275 views
6 hours ago
ఏపీలో భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ డేటా సెంటర్లకు 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన భారీ ఎయిర్ కండిషనర్లు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్‌ కండిషనర్‌ తయారీ సంస్థ ‘క్యారియర్‌’ శ్రీసిటీలో భారీ ఎయిర్‌ కండిషనర్ల ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పుతోంది.  #CarrierComesToAP  #JobCreatorInChiefLokesh  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్