*మే నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్నారా?*
*300 రూపాయల దర్శనం టోకెన్లు దొరకలేదా ? అయితే ఈ సమాచారం మీకోసమే.*
👉 రేపు (25-04-2026) ఉదయం 10 గంటలకు మే నెలకు గానూ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
👉 1600/- రూపాయల ఈ ఒక్క టిక్కెట్ తో ఇద్దరు వ్యక్తులు తిరుపతిలోని అలిపిరి లో సప్త గోప్రదక్షిణ మందిరం దగ్గర ఉదయం 9 గంటలకు హోమం లో పాల్గొని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో 300 రూపాయల దర్శనం క్యూ లైన్ లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.
బుకింగ్ లింక్: https://ttdevasthanams.ap.gov.in/
#🗞ప్రభుత్వ సమాచారం📻 #😃మంచి మాటలు #😴శుభరాత్రి
ఈ సమాచారాన్ని తిరుమలకి వెళ్ళాలి అనుకుంటున్న మీ మిత్రులకి షేర్ చేయండి.
ఇలాంటి మరింత సమాచారం కోసం మన *TTD UPDATES ™* ఛానెల్ ని ఫాలో చేయండి. 🙏
https://whatsapp.com/channel/0029VaAqKJvBPzjfTHD3nC0V
*ఓం నమో వేంకటేశాయ 🙏*