యువగళం.. చిరకాల జ్ఞాపకం
సీఎం చంద్రబాబు గారి నివాసంలోకి అడుగు పెడుతుండగానే... ఓ ఫొటో చూసిన ప్రధాని ఏడాది క్రితం అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సరిగ్గా ఏడాది క్రితం యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్. అప్పటి ఫోటో ఫ్రేమ్, కాఫీ టేబుల్ బుక్ చూసిన ప్రధాని మోదీ నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు.
#NarendraModi
#NaraLokesh
#ChandrababuNaidu
#📽ట్రెండింగ్ వీడియోస్📱