manatdpvijayanagaram
626 views
5 days ago
4 జూన్ 2024... ప్రజా తీర్పుతో అహంకారానికి ముగింపు పలికిన రోజు... రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన పాలనకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పిన రోజు... సైకో పాలన అంతమైన రోజు  గాయమైన రాష్ట్రానికి పసుపు పూసిన రోజు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు... అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు... ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు అని మరోసారి నిరూపించిన చారిత్రాత్మక రోజు. ప్రజా తీర్పు కు నేటి తో రెండేళ్లు #2YearsOfHistoricVictory  #PrajaTeerpuDinam #KutamiTsunami  #ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్