🚩 ధర్మో రక్షతి రక్షితః! 🔱
ఆదిశంకరాచార్యులు పేర్కొన్న 18 మహాశక్తి పీఠాలలో మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క క్షేత్రం ఉంది. అక్కడ సతీదేవి పైవరుస దంతాలు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇంతకీ ఆ తెలంగాణలోని ఏకైక మహాశక్తి పీఠం ఏది?
A) వరంగల్ భద్రకాళీ దేవ్యా?
C) అలంపురం జోగులాంబా దేవ్యా?
నిజమైన సనాతన ధర్మ అభిమానులు, అమ్మవారి భక్తులు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨
#Devotional #ShaktiPeetham #Ammavaru #TeluguPost #DailyQuiz #AnanthaVijayam
#🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🔱శక్తీ సాధన🙏 #📙ఆధ్యాత్మిక మాటలు #🤔Guess the Answer❓ #🤔క్విజ్లు & పొడుపు కథలు