• కావలి నియోజక వర్గం తుమ్మలపెంట గ్రామంలో "మత్స్యకారుల సేవ"లో కార్యక్రమంలో పాల్గొని వేట నిషేధ సమయంలో 1,30,796 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.261.50 కోట్ల ఆర్థిక సాయం అందించిన సీఎం చంద్రబాబు
• రూ.261.50 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన సీఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు చెప్పేందుకు వంద పడవలలో తరలి వచ్చి న మత్స్యకారులు, వారికి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి ..అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులకు రూ.919.13 కోట్లను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
• "ఆదరణ 3.0" పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/4tJ8OLm
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్