Ahmed rizwan
626 views
4 days ago
https://www.facebook.com/share/1Dj8QwjB1P/ *ఏమి చేస్తాం ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ బాగోతంలో అసత్యం మేవ జయతే... అందుకే ఇదంతా చూస్తూ చూస్తూ ఉండటం కన్నా పరిష్కారం సూచించాలి మానవులైన మనం ఇలా కళ్ళు మూసుకుని ఓటుకు నోటు నోటికి ఓటు అనుకొని ఉంటే బాగోతం ఇలానే ఉంటది మల్ల ఒకసారి చెబుతున్నాను పరిష్కారం ఉంది కేవలం ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఎన్నికల విధానం వలన ప్రతి ఐదు సంవత్సరాలకు భారతదేశ ఖజానాకు ఎంత నష్టమో తెలుసా సుమారుగా లక్ష కోట్ల రూపాయలు ఇదంతా ఎవరి డబ్బు సామాన్య ప్రజలది టాక్స్ రూపాల్లో మనమంతా చెల్లిస్తున్నదే దీనిని మారిస్తే ఇంత డబ్బు అదా అవుతుందన్నమాట అంటే ధరలు దానంతట అవ్వే తగ్గిపోతాయి పరిష్కారం ఏమిటంటే రాతపూర్వక పరీక్షలు నిర్వహించి ఎలాగైతే ఐఏఎస్ ఐపిఎస్ లను ఎంచు కుంటున్నామొ అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ను చీఫ్ మినిస్టర్ లను ఎమ్మెల్యే ఎంపీ సర్పంచులను ఎన్నుకుంటే విద్యాభ్యాసం గలవారు దేశాన్ని ఎలా నడిపించాలో అనే జ్ఞానం ఉంటుంది నేడు ఉన్న ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్యం పేరున నిలువు దోపిడీ జరుగుతుంది. ఐదు సంవత్సరాలలోపు ఆ తర్వాత నేను దీనిలో సినిమా వాళ్ళ ప్రమేయం కూడా ఎక్కువైపోయింది నిత్య కళ్యాణలు, విజయ్లు... వీళ్లంతా చేరి రాజకీయం ఉచితాల పేరిట నాలుగైదు పార్టీలు కలిసి కూటములు రూపాలలో సర్వనాశనం చేస్తున్నారు అంతెందుకు చిన్న దేశమైన నేపాల్ యువత తిరగబడి జరుగుతున్న అన్యాయాల రూపాన్ని ఎలా మార్చారు అది చూసి మేల్కొనాలి భారతీయులు కూడా లేదంటే ఈ తమాషా సాగుతూనే ఉంటుంది యల్ల కాలం.... ✍️☝️🇮🇳 #💗నా మనస్సు లోని మాట #😥ఎమోషనల్ స్టేటస్ #😴శుభరాత్రి