sahasra
544 views
20 hours ago
16వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించిన పెట్టుబడులతో కలిపి రాష్ట్రంలో గడచిన 22 నెలల్లో ఇప్పటి వరకు 264 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులు, 9.60 లక్షల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇవిగాక విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా మరో 538 ఎంఓయూలకుగాను రూ.11.38 లక్షల పెట్టుబడులు, 13.95 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 802 ప్రాజెక్టుల ద్వారా రూ.20.74 లక్షల కోట్ల పెట్టుబడులు, 23.55 లక్షల ఉద్యోగాల కల్పన జరుగనుంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్