Anjali
565 views
15 hours ago
#షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్పదవ తరగతిలో 600లకు 596 మార్కులు సాధించడం అంటే ఆ విద్యార్థి ఏ కార్పొరేట్ స్కూల్లోనో చదివి ఉంటారని అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులు ఈ ఘనతను సాధించారు. ఇదంతా విద్యామంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ అధికారులు అమలుచేసిన వంద‌రోజుల ప్ర‌ణాళిక‌ వల్ల సాధ్యమైంది. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh