🕉️ ఆది శంకరాచార్యులు (788–820 CE)
భారతీయ మహా తత్వవేత్త ఆది శంకరాచార్యులు గారు అద్వైత వేదాంతంను ప్రపంచానికి చాటిచెప్పారు. భక్తులు వీరిని శివుని అవతారంగా భావిస్తారు 🙏
📍 కేరళలోని కాలడిలో జననం
📚 చిన్న వయసులోనే వేదాల్లో ప్రావీణ్యం
🧘 12 ఏళ్లకే సన్యాసం స్వీకారం
🌍 దేశమంతా పర్యటించి ధర్మ ప్రచారం
✨ తల్లి అంత్యక్రియలు యోగశక్తితో నిర్వహించిన ఘట్టం ప్రసిద్ధి
🏛️ స్థాపించిన పీఠాలు:
👉 శృంగేరి (దక్షిణం)
👉 ద్వారక (పడమర)
👉 పూరి (తూర్పు)
👉 జ్యోతిర్మఠం (ఉత్తరం)
🧠 తత్వం: “అహం బ్రహ్మాస్మి”
🙏 కేవలం 32 ఏళ్లలోనే మహాసమాధి పొందిన మహానుభావుడు
✨ ధర్మాన్ని నిలబెట్టిన ఆదిగురు — ఆది శంకరాచార్యులు ✨
#🙏సనాతనధర్మం🙏🌺