అక్షింతలు, ఆశీర్వచనం భారతీయ సంస్కృతిలో శుభానికి సంకేతాలు.
పెద్దలు మనస్ఫూర్తిగా ఇచ్చే దీవెనలనే ఆశీర్వచనం అంటారు. మంచి మనసుతో ఇచ్చిన ఆశీస్సులు శుభఫలితాలు ఇస్తాయని నమ్మకం.
అక్షింతలు అంటే పసుపు కలిపిన బియ్యం. “అక్షత” అంటే క్షయం లేనిది, సంపూర్ణత.
బియ్యం చంద్రునికి సంకేతం — మనస్ఫూర్తిని సూచిస్తుంది.
పసుపు గురుగ్రహం, శుభం, మంగళానికి సంకేతం.
మంత్రాలతో పవిత్రమైన అక్షింతలు తలపై చల్లడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, అభివృద్ధి కలగాలని ఆశీర్వదిస్తారు.
అందుకే పెళ్లిళ్లు, పూజలు, పుట్టినరోజులు వంటి ప్రతి శుభకార్యంలో అక్షింతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
సనాతన సమాచారం కొరకు మా టెలిగ్రామ్ ఛానల్ను ఫాలో అవ్వండి 👇
https://t.me/Bharathavedam1
#🙏సనాతనధర్మం🙏🌺