కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో గత దశాబ్ద కాలంలో కంటే ఈ సంవత్సరం ఏపీలో అత్యధికంగా 2.11 లక్షల రైతులు 2.82 లక్షల హెక్టారుల్లో ఆయిల్ పామ్ ను సాగుచేశారు. గత రెండేళ్లుగా ఆయిల్ పామ్ సాగు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రికార్డు స్థాయి ధర ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#☀️శుభ మధ్యాహ్నం