Ashok kumar Durgasi
576 views
21 hours ago
#శుభోదయం ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు, 40 ఏళ్ల మహిళ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పరిచయమై, ప్రేమలో పడి, కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య వివాహం చేసుకున్న ఘటన ఇటీవల వైరల్‌గా మారింది. సోషల్ మీడియా (Insta Reels) ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి లివింగ్ టుగెదర్‌లో ఉంటూ, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. యువకుడి తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని అంగీకరించడం లేదు. 19 ఏళ్ల వయసు తేడా ఉన్న ఈ జంట వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. #aunty #auntyyoungman #up