neelapu chinnareddy
502 views
3 days ago
#వందే భారత్ 8వ ట్రైన్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం #విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం #విశాఖపట్నం #విశాఖపట్నం వవిషదా న్యూస్ చేపల వేట ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. కేకే లైన్ కోసం పోరాడాలి కేకే లైన్‌ ద్వారా ఏడాదికి సగటున రూ.3 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుంది ఈ లైన్‌ను కొత్తగా ఏర్పాటు చేసి విశాఖపట్నం రైల్వే డివిజన్‌ పరిధిలో కొనసాగించేలా చూడాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. కేకే లైన్ కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుంది.. కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే పోరాటానికి మాతో కలిసి రావాలి! #YsrCongressParty