బ్యాంకుల్లో డబ్బు దాచినట్లే భూగర్భాన్ని జల బ్యాంకుగా మారుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలమట్టం 8 మీటర్లకు లోపే ఉండేలా చూస్తే ఏపీలో కరువే ఉండదని ఆయన అన్నారు.
#Jaladhara
#జలధార
#ChandrababuNaidu
#📽ట్రెండింగ్ వీడియోస్📱