V News Telugu
501 views
4 days ago
విభజన హామీల సాధనలో మన కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది!  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన మాటను నేడు నిజం చేస్తూ, విశాఖపట్నం కేంద్రంగా 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేస్తూ.. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న గౌరవ ప్రధాని శ్రీ @- గారికి, కేంద్ర రైల్వే మంత్రి శ్రీ @ashwini.vaishnaw గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.  ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్ కలను సాకారం చేసేందుకు, ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత అనుసంధానిత భవిష్యత్తును అందించేందుకు అహర్నిశలు కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా @ncbn.official గారికి, ఉపముఖ్యమంత్రి కొణిదెల @PUNEETH RAJKUMAR Fans గారికి, మంత్రి @Nara Lokesh గారికి నా ప్రత్యేక అభినందనలు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి ఇది ఒక చారిత్రక ఘట్టం. #☀️శుభ మధ్యాహ్నం