Anjali
2.4K views
13 hours ago
#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 పరిపాలన అంటే బటన్లు నొక్కటం కాదు, భవిష్యత్తు తరానికి భరోసా ఇవ్వడం. అందులో ముఖ్యమైనది "నీటి భద్రత". గతేడాది రాష్ట్రంలో సగటున 10.62 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు 8.70 మీటర్ల లోతులో ఉన్నాయి. నాటికి, నేటికి 1.92 మీటర్ల మేర జలాలు పెరిగాయి. ఇది చంద్రబాబు గారు తీసుకున్న సమర్థ నీటి నిర్వహణకు ఒక ఉదాహరణ. #Jaladhara #జలధార #ChandrababuNaidu #AndhraPradesh