Manakrishnatdp
605 views
2 days ago
రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. మరో 24 నెలల్లో ఈ ప్లాంటు ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.  #ReNewComesToAP  #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP  #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్