AnantapurUrban
5.7K views
3 hours ago
పుట్టపర్తి సమీపంలో స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు మే 15వ తేదీన కేంద్ర రక్షణ శాఖ  మంత్రి రాజ్‌నాథ్ గారు , ఏపీ సీఎం చంద్రబాబు , మంత్రి లోకేశ్‌ గార్ల చేతుల మీదుగా భూమిపూజ జరుగనుంది. ఈ  డీఆర్డీవో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ఇతర  అనుబంధ పరిశ్రమలతో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu  #NaraLokesh  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్