#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🌨️వాతావరణ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
ఉత్తరప్రదేశ్ను తుఫాన్ అతలాకుతలం చేసింది. గత 24 గంటలుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురవడంతో తీవ్ర నష్టం సంభవించింది.
ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 54 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పలుచోట్ల ఇళ్లు దెబ్బతినగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
ప్రయాగ్రాజ్, కాన్పూర్ దేహత్, ఫతేపూర్, భదోహీ, బుదౌన్ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా భదోహీ జిల్లాలోనే అత్యధికంగా 15 మంది మరణించినట్లు సమాచారం.
అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయగా… ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
👉 Arjun Blogs
#TeluguNews #vizag #vijayawada #AndhraPradesh