Anjali
542 views
1 days ago
#💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటూ ఐదేళ్లు గడిపేసిన జగన్... పోతూ పోతూ వేల కోట్ల రూపాయలను వారికి బకాయి పెట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబుగారి ఆదేశాలతో మొత్తం పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్ల చెల్లింపు ప్రారంభమైంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh