Uravakonda
419 views
19 hours ago
గొడ్డలి పార్టీ అధినేత జగన్ నాటక సూత్రధారి ఐదేళ్ల పాలనలో పెట్రోల్ లీటరుకు విడతలుగా రూ. 45 పెంచారు. కూటమి పాలనలో యుద్ధం వలన దేశవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలతో పెట్రోల్ ‌పై రూ. 3 అదనం అయింది. గొడ్డలి పార్టీ ధర్నా చేయాలనుకుంటే .. ముందుగా తాడేపల్లి ప్యాలెస్ ముందు టెంట్ వేయాలి.  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్