🚨 బక్రీద్ సెలవు ఈనెల 28న ప్రకటించిన AP ప్రభుత్వం
బక్రీద్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 28న అధికారిక సెలవు ప్రకటించింది.
ముందుగా క్యాలెండర్లో మే 27న సెలవు ప్రకటించినప్పటికీ, వక్ఫ్ బోర్డు సూచనల మేరకు తేదీని మే 28కు మార్చింది.
📌 ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తించనుంది.
📄 ఈ మేరకు ప్రభుత్వం జీవో 1006 విడుదల చేసింది.
✨ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు
#Bakrid #BakridHoliday #APNews #AndhraPradesh #TeluguNews #BreakingNews #HolidayUpdate #APUpdates #TrendingNews #InstagramTelugu #TeluguTrending #EidMubarak #Bakrid2026 #ViralNews
#📰ఈరోజు అప్డేట్స్