Palakonda
456 views
17 hours ago
విశాఖలో ప్రస్తుతం అద్దెభవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో శాశ్వత భవనంలోకి మారనుంది. సుమారు రూ. 750 కోట్ల పెట్టుబడితో నిర్మితమయ్యే ఈ క్యాంపస్ ద్వారా 25 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  #InfosysComesToAP #JobCreatorInChiefLokesh  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్