ఫాలో అవ్వండి
10TV News Telugu
@10tvnewstelugu
15,339
పోస్ట్
227,733
ఫాలోవర్స్
10TV News Telugu
720 వీక్షించారు
15 రోజుల క్రితం
మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు.. ఫొటోలు వైరల్.. ఫొటోల్లో ఎవరెవరు ఉన్నారంటే?
దేశంలో తొలిసారిగా జరగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) వేడుకకు సన్నాహాలు జోరుగా సాగాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు రామ్ చరణ్, తన సతీమణి ఉపాసనతో పాటు అనిల్ కామినేనితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ అరుదైన భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ను పురస్కరించుకుని ప్రధాని మోదీని కలవడం తనకు ఎంతో గౌరవంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ లీగ్‌కు అనిల్ కామినేని నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. రామ్ చరణ్ తన పోస్ట్‌లో.. క్రీడల పట్ల ప్రధానమంత్రికున్న ఆసక్తి, ఆయన మార్గదర్శకత్వం ఆర్చరీ క్రీడను ప్రపంచ వ్యాప్తంగా కాపాడటానికి, మరింతగా అభివృద్ధి చేయడానికి
మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు.. ఫొటోలు వైరల్.. ఫొటోల్లో ఎవరెవరు ఉన్నారంటే? #🎥📽టాలీవుడ్ లేటెస్ట్🎥📽
10TV News Telugu
3.3K వీక్షించారు
4 నెలల క్రితం
Israel-Iran War: ముగిసిన వార్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్
గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్! గత కొన్ని రోజులుగా దడ పుట్టిస్తున్న బంగారు ధర ఇవాళ దిగివచ్చింది. తులం గోల్డ్ రేట్ రూ.2000 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రా ధర రూ. 1,00,530గా పలుకుతుంది. గత కొన్ని రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగడంతో గోల్డ్ రేట్లు పై పైకి వెళ్లాయి. అయితే, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి ఎండ్‌కార్డ్ పడటంతో గోల్డ్ రేట్లు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం గోల్డ్ రెండు వారాల కనిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా గోల్డ్ రేటు భారీగా దిగొచ్చింది.
Israel-Iran Conflict: ముగిసిన వార్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్ #GoldRate #GoldPriceToday #IranIsraelCeasefire #10tvTeluguNews #📉తగ్గిన బంగారం, వెండి ధరలు
See other profiles for amazing content