వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో సీట్లను పెంచి, అవసరమైన సిబ్బందిని నియమిస్తాం. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. - మంత్రి నారా లోకేష్.
#APAssembly
#NaraLokesh
#AndhraPradesh
#😉ఎమోజి విషెస్😂