Follow
sahasra
@1891591128
5,958
Posts
3,318
Followers
sahasra
247 views
2 hours ago
• 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే రూ. 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన16వ ఎస్ ఐ పీ బీ సమావేశం • నీ తప్పులకు జనం ఛీ కొట్టినా మారకుంటే ఎలా ?..ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై దాడిని ఖండిస్తూ జగన్ ను నిలదీసిన సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • రాష్ట్రంలో పెట్టుబడుల గ్రౌండింగ్ పై దృష్టి కేంద్రీకరించాలి.. 20 లక్షల ఉద్యోగాల కల్పన పై మంత్రుల ఉపసంఘం సమావేశం లో దిశానిర్దేశం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • "జల్ జీవన్ మిషన్ 2.0" కు ప్రాధాన్యతనిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించాలి.. 100 రోజుల స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • వెలుగొండ ప్రాజెక్టు పనులను జూన్ నాటికి పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి.. అధికారులను ఆదేశించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/iyUhr #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper
sahasra
512 views
11 hours ago
మా వైసీపీ వాళ్లకి సంస్కారం, చదువు, విలువలు ఉన్నాయి.. కట్ చేస్తే… జగన్ ట్రైనింగ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేతల బూతులు ఇవి.. 👇 #PsychoFekuJagan #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢
sahasra
520 views
12 hours ago
రాష్ట్రపతి సంతకం తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 2024 జూన్‌ 2 నుంచి అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేర్చడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఏపీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతోంది తెలుగుదేశం. #AmaravatiGazette #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱
sahasra
540 views
13 hours ago
16వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించిన పెట్టుబడులతో కలిపి రాష్ట్రంలో గడచిన 22 నెలల్లో ఇప్పటి వరకు 264 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులు, 9.60 లక్షల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇవిగాక విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా మరో 538 ఎంఓయూలకుగాను రూ.11.38 లక్షల పెట్టుబడులు, 13.95 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 802 ప్రాజెక్టుల ద్వారా రూ.20.74 లక్షల కోట్ల పెట్టుబడులు, 23.55 లక్షల ఉద్యోగాల కల్పన జరుగనుంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
sahasra
546 views
17 hours ago
తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లి, చెల్లి , బాబాయ్‌లకు తీరని ద్రోహం చేసిన జగన్ విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. #FamilyVillainJagan #MavigunMavayya #PsychoFekuJagan #AndhraPradesh #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢
sahasra
502 views
18 hours ago
శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, కిల్లాం గ్రామానికి కూటమి ప్రభుత్వం వేసిన సీసీ రోడ్డు. ఈ రోడ్డు మీదుగా ప్రయాణాలు వేగవంతంగా , సురక్షితంగా సాగుతున్నాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
sahasra
505 views
19 hours ago
మా ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు మీకు. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. #Jaladhara #జలధార #ChandrababuNaidu #AndhraPradesh #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢
sahasra
473 views
23 hours ago
అనంతపురం జిల్లా, తాడిపత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను యాడికి జలధార సభలో ముఖ్యమంత్రి చదివి వినిపించారు. వివిధ శాఖల పనితీరు నివేదికలను ప్రజల ముందు ప్రెజెంట్ చేశారు. సరిగా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ అడిగారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. #Jaladhara #జలధార #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్