ఫాలో అవ్వండి
వేణు గోపాలరావు తమ్మన
@274521556
1,537
పోస్ట్
1,076
ఫాలోవర్స్
వేణు గోపాలరావు తమ్మన
557 వీక్షించారు
1 రోజుల క్రితం
*"బడి పిలుస్తుంది" - "నేస్తం ప్రభుత్వ బడికి రా"* *----------------------------------------* *"బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా, ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి పరిసర గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థుల యొక్క ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, నాణ్యమైన విద్య పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించడానికి అనుకూలంగా ప్రభుత్వ బడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, ప్రభుత్వ విద్యపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాబోధన జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారని, అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ చూపిస్తున్నారని, ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, తమ పిల్లలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని అంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #😃మంచి మాటలు #🙏స్ఫూర్తి కవితలు #📑దేశభక్తి కవితలు✍ #😎ఆటిట్యూడ్ కోట్స్ #✍️కోట్స్
వేణు గోపాలరావు తమ్మన
2.2K వీక్షించారు
1 రోజుల క్రితం
*"బడి పిలుస్తుంది" - "నేస్తం ప్రభుత్వ బడికి రా"* *----------------------------------------* *"బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా, ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి పరిసర గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థుల యొక్క ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, నాణ్యమైన విద్య పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించడానికి అనుకూలంగా ప్రభుత్వ బడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, ప్రభుత్వ విద్యపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాబోధన జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారని, అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ చూపిస్తున్నారని, ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, తమ పిల్లలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని అంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #😃మంచి మాటలు #✍️కోట్స్ #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙏స్ఫూర్తి కవితలు #📑దేశభక్తి కవితలు✍
వేణు గోపాలరావు తమ్మన
580 వీక్షించారు
1 రోజుల క్రితం
*"బడి పిలుస్తుంది" - "నేస్తం ప్రభుత్వ బడికి రా"* *----------------------------------------* *"బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా, ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి పరిసర గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థుల యొక్క ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, నాణ్యమైన విద్య పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించడానికి అనుకూలంగా ప్రభుత్వ బడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, ప్రభుత్వ విద్యపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాబోధన జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారని, అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ చూపిస్తున్నారని, ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, తమ పిల్లలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని అంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙏స్ఫూర్తి కవితలు #📑దేశభక్తి కవితలు✍ #✍️కోట్స్
వేణు గోపాలరావు తమ్మన
550 వీక్షించారు
1 రోజుల క్రితం
*"బడి పిలుస్తుంది" - "నేస్తం ప్రభుత్వ బడికి రా"* *----------------------------------------* *"బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా, ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి పరిసర గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థుల యొక్క ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, నాణ్యమైన విద్య పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించడానికి అనుకూలంగా ప్రభుత్వ బడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, ప్రభుత్వ విద్యపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాబోధన జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారని, అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ చూపిస్తున్నారని, ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, తమ పిల్లలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని అంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙏స్ఫూర్తి కవితలు #✍️కోట్స్ #🙏Thank you😊
వేణు గోపాలరావు తమ్మన
578 వీక్షించారు
1 రోజుల క్రితం
*"బడి పిలుస్తుంది" - "నేస్తం ప్రభుత్వ బడికి రా"* *----------------------------------------* *"బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా, ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి పరిసర గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థుల యొక్క ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, నాణ్యమైన విద్య పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించడానికి అనుకూలంగా ప్రభుత్వ బడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, ప్రభుత్వ విద్యపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాబోధన జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారని, అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ చూపిస్తున్నారని, ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, తమ పిల్లలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని అంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #😃మంచి మాటలు #🙏స్ఫూర్తి కవితలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #✍️కోట్స్ #🙏Thank you😊
వేణు గోపాలరావు తమ్మన
521 వీక్షించారు
1 రోజుల క్రితం
*"బడి పిలుస్తుంది" - "నేస్తం ప్రభుత్వ బడికి రా"* *----------------------------------------* *"బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా, ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి పరిసర గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థుల యొక్క ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, నాణ్యమైన విద్య పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించడానికి అనుకూలంగా ప్రభుత్వ బడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, ప్రభుత్వ విద్యపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాబోధన జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారని, అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ చూపిస్తున్నారని, ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, తమ పిల్లలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని అంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #🙆 Feel Good Status #😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙏స్ఫూర్తి కవితలు #🙏Thank you😊
వేణు గోపాలరావు తమ్మన
548 వీక్షించారు
1 రోజుల క్రితం
*"బడి పిలుస్తుంది" - "నేస్తం ప్రభుత్వ బడికి రా"* *----------------------------------------* *"బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా, ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి పరిసర గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థుల యొక్క ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, నాణ్యమైన విద్య పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించడానికి అనుకూలంగా ప్రభుత్వ బడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, ప్రభుత్వ విద్యపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాబోధన జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారని, అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ చూపిస్తున్నారని, ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, తమ పిల్లలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని అంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙆 Feel Good Status #🙏Thank you😊 #✍️కోట్స్
వేణు గోపాలరావు తమ్మన
454 వీక్షించారు
1 రోజుల క్రితం
*"బడి పిలుస్తుంది" - "నేస్తం ప్రభుత్వ బడికి రా"* *----------------------------------------* *"బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా, ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి పరిసర గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థుల యొక్క ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, నాణ్యమైన విద్య పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించడానికి అనుకూలంగా ప్రభుత్వ బడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, ప్రభుత్వ విద్యపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాబోధన జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారని, అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ చూపిస్తున్నారని, ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, తమ పిల్లలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని అంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #🙆 Feel Good Status #🙏స్ఫూర్తి కవితలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #😃మంచి మాటలు #🙏Thank you😊
వేణు గోపాలరావు తమ్మన
530 వీక్షించారు
1 రోజుల క్రితం
*"బడి పిలుస్తుంది" - "నేస్తం ప్రభుత్వ బడికి రా"* *----------------------------------------* *"బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా, ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి పరిసర గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థుల యొక్క ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, నాణ్యమైన విద్య పొందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించడానికి అనుకూలంగా ప్రభుత్వ బడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, ప్రభుత్వ విద్యపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే విద్యాబోధన జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారని, అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అమలు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ చూపిస్తున్నారని, ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, తమ పిల్లలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని అంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙆 Feel Good Status #🙏స్ఫూర్తి కవితలు #🙏Thank you😊
వేణు గోపాలరావు తమ్మన
518 వీక్షించారు
4 రోజుల క్రితం
*విద్యా వారోత్సవాల సందర్భంగా “నేస్తం – బడికి రా” ర్యాలీ నిర్వహణ* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐనపూరు లో విద్యా వారోత్సవాలు 2026–27 కార్యక్రమాల భాగంగా “నేస్తం – బడికి రా” అనే అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.* *ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి, విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.* *గ్రామంలోని ప్రధాన వీధులలో సాగిన ఈ ర్యాలీ ద్వారా "ప్రభుత్వ విద్య - ఉచిత విద్య" , "ప్రభుత్వ పాఠశాల- ప్రగతికి బాటశాల" , "ఆడపిల్ల చదువు - అవనికే వెలుగు" , "ఎక్కడికో ఎందుకు దండగ - ప్రభుత్వ బడి మన ఊరిలో ఉండగ" , "ప్రభుత్వ బడి - మనందరి బడి" , "పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చదివిద్దాం - బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం" అనే నినాదాలతో విద్య మరియు ప్రభుత్వ పాఠశాల యొక్క ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ర్యాలీ అనంతరం గ్రామ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు మాట్లాడుతూ, ప్రతి చిన్నారి, పిల్లలందరూ విద్యను పొందడం అత్యంత ముఖ్యమని, పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం అత్యంత ఆవశ్యకమని, తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.* #🙆 Feel Good Status #😃మంచి మాటలు #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙏స్ఫూర్తి కవితలు #🙏Thank you😊