*రాత్రి 8 గంటలకి అన్ని బంద్!*
యుద్ధం ఎఫెక్ట్.. పాకిస్థాన్ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది
పాకిస్థాన్లో ఇంధన సంక్షోభం తీవ్రం కావడంతో మార్కెట్లు, మాల్స్ అన్నింటినీ నేటి నుంచి రాత్రి 8 గంటలకే మూసివేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బేకరీలు, రెస్టారెంట్లు, తందూర్ దుకాణాలు, ఆహార కేంద్రాలు, వివాహ మండపాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
#🆕Current అప్డేట్స్📢 #📸 వీధి ఫోటోగ్రఫీ