మూడు పదుల వయస్సు వచ్చాక సగం జీవితం సంకనాకిపోయాక నాకు అర్థమైనవి
. ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి
. సర్దుకుపోవడం ఉత్తమం
. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలి
. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
. కోపతాపాలు కొంప ముంచుతాయి
. కష్టాల్లో ఎవ్వరు రారు సంతోషంలో అందరూ ఉంటారు అదే విధి
. కుటుంబమే ముందు
. పైసలు బాగా సంపాదించాలి ఎంత అంటే ఏదైనా అవసరం వస్తే ఎదుటివారిని చేయి చాపలేనంత
. అస్తులు అప్పులు పలువురికి సెప్పకూడదు సప్పుడు సాయకుండా మస్తిష్కం లోనే ఉంచాలి
.తల్లి దండ్రులను మించిన దైవం లేదు
. కుటుంబ పరువు మర్యాదలకు ఎలాంటి భంగం రాకూడదు
. ఎవ్వరి గుర్తింపు అనవసరం
. నోరు ఊరుతుంది అనీ అడ్డమైన గడ్డి తినక మంచి ఆహారం అలవాట్లు చేసుకోవాలి
. వ్యాయామం చేయాలి కండలతో కొండలను నుజ్జు చేసేంత కాకపోయినా పొట్ట పైకి కనబడకుండా
. వ్యర్థ వాదనలు మానెయ్యాలి
. ఎప్పుడూ ఏదో ఒక్కటి నేర్చుకుంటూనే ఉండాలి
. స్నేహితులు దూరం అవుతారు పేర్లేదు
. పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించాలి
. దైవాన్ని నమ్ముకోవాలి
. పలితం మీద కాకుండా పని మీద దృష్టి పెట్టాలి
. జీతం కాకుండా రెండవ ఆదాయ మార్గం వెతుక్కోవాలి
. సంపాదించినా దాంట్లో ఖర్చులు తగ్గించి కొంచెం పొదుపు చేయాలి
#✌️నేటి నా స్టేటస్ #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్
.