ఫాలో అవ్వండి
Kurupam
@kurupam_
7,114
పోస్ట్
15,341
ఫాలోవర్స్
Kurupam
0 చూసారు
8 నిమిషముల క్రితం
• "మహానాడు" ను నెల్లూరులోనే నిర్వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిర్ణయించారు.. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  • రూ.183.58 కోట్లతో ముడసర్లోవ లో శరవేగంగా నిర్మాణమవుతోన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ భవనం  • విద్యాశాఖ మంత్రి లోకేష్ "100 రోజుల ప్రణాళిక భేష్".. టెన్త్ ఫలితాల్లో 60 మంది టాపర్లకు జరిగిన సత్కారంలో తల్లిదండ్రులు, హెచ్ఎంల ప్రశంసల జల్లు  • పేద పిల్లల భవిష్యత్తు కోసం స్కూళ్లను ఆధునీకరిస్తుంటే వైసీపీ నేతలు దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.. పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ  • ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించడం కోసం టెక్నాలజీని అందుపుచ్చుకొని పనిచేయండి.. గ్రామ సంఘాల సహాయకులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీలో ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్ధన రెడ్డి. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/SBLqg #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kurupam
524 వీక్షించారు
1 రోజుల క్రితం
కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ కూడా పూర్తయ్యింది. మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఎయిర్ పోర్ట్ కారణంగా దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి. #AlluriSitaramaRajuAirport  #BhogapuramAirport #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kurupam
512 వీక్షించారు
1 రోజుల క్రితం
ప్రైవేట్ స్కూల్స్‌కు ‌దీటుగా టెన్త్ ఫలితాల్లో సగర్వంగా నిల'బడి'న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చదువు చెబుతున్న బడిలోనే తన పిల్లలను చేర్పించానని గర్వంగా చాటిచెప్పారు ఈ టీచర్. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలకే ప్రత్యేకమని.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kurupam
413 వీక్షించారు
1 రోజుల క్రితం
ప్రైవేట్ స్కూల్స్‌కు ‌దీటుగా టెన్త్ ఫలితాల్లో సగర్వంగా నిల'బడి'న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చదువు చెబుతున్న బడిలోనే తన పిల్లలను చేర్పించానని గర్వంగా చాటిచెప్పారు ఈ టీచర్. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలకే ప్రత్యేకమని.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kurupam
440 వీక్షించారు
1 రోజుల క్రితం
మే డేను పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు, శ్రీహరి అనే భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె మణికొండ అఖిల ఇటీవలే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో, కార్మికుల సంక్షేమంలో భాగంగా ఆమెకు రూ.20 వేల ఆర్థిక సహాయ చెక్కును అందించారు. #LabourDay  #పేదలసేవలో #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kurupam
491 వీక్షించారు
1 రోజుల క్రితం
పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ముఖచిత్రాలతో ఫుల్ పేజీ ప్రకటన రావడం పై ఈ ఉపాధ్యాయుని స్పందన ఏమిటో చూడండి. #APstudentsShineBright  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kurupam
519 వీక్షించారు
1 రోజుల క్రితం
ఇన్ఫోసిస్ శాశ్వత కార్యాలయ నిర్మాణంతో దేశంలో మరో ఐటీ నగరంగా విశాఖ ఆవిర్భవించనుంది. 10,000 సీటర్ల క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్‌కు ప్రభుత్వం సూచించింది. అంతేకాదు 2029, జనవరి నాటికి ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. #InfosysComesToAP #JobCreatorInChiefLokesh  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kurupam
443 వీక్షించారు
2 రోజుల క్రితం
• కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు  • కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు లో ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు  • గుంటూరు పార్లమెంట్ నేతల ఆత్మీయ విందు సమావేశంలో హాజరైన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్  • ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ  • పేదలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందిస్తున్నాం. రూ.30తో ప్రారంభమైన పెన్షన్‌ను రూ.4000కు పెంచిన ఘనత చంద్రబాబు గారిదే. మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర  నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/0TDSr #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kurupam
352 వీక్షించారు
2 రోజుల క్రితం
మండుటెండల్లో పని చేస్తున్నారు...  ప్రమాద పరిస్థితుల్లో పని చేస్తున్నారు...  కార్మికులందరికీ నా సెల్యూట్ చేస్తున్నాను. మీ కష్టం వల్లే సమాజం ముందుకెళ్తోంది... అభివృద్ధి జరుగుతోంది.  #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kurupam
508 వీక్షించారు
2 రోజుల క్రితం
ప్రభుత్వ బడిలో మొదటిసారి అడుగు పెట్టిన చిట్టిపొట్టి చిన్నారి నుంచి ఉన్నత పాఠశాల చదువుతో జీవితంలో పోటీపడే సామర్థ్యాలతో బయటకు వచ్చే విద్యార్ధి వరకు అన్నివిధాలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి మంత్రి లోకేష్ ప్రభుత్వ బడులలో ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అందుకే మీ పిల్లలను నిశ్చింతగా ప్రభుత్వ బడులకు పంపించండి. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్