• "మహానాడు" ను నెల్లూరులోనే నిర్వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిర్ణయించారు.. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
• రూ.183.58 కోట్లతో ముడసర్లోవ లో శరవేగంగా నిర్మాణమవుతోన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ భవనం
• విద్యాశాఖ మంత్రి లోకేష్ "100 రోజుల ప్రణాళిక భేష్".. టెన్త్ ఫలితాల్లో 60 మంది టాపర్లకు జరిగిన సత్కారంలో తల్లిదండ్రులు, హెచ్ఎంల ప్రశంసల జల్లు
• పేద పిల్లల భవిష్యత్తు కోసం స్కూళ్లను ఆధునీకరిస్తుంటే వైసీపీ నేతలు దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.. పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ
• ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించడం కోసం టెక్నాలజీని అందుపుచ్చుకొని పనిచేయండి.. గ్రామ సంఘాల సహాయకులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీలో ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్ధన రెడ్డి.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/SBLqg
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్