*హరిత పిఠాపురం దిశగా మరో ముందడుగు* 🌱🌿
పిఠాపురం అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో, గ్రీన్ పిఠాపురం మరియు బిఆర్సి ట్రస్ట్ పర్యవేక్షణలో ఈరోజు పట్టణంలో టిట్కో గృహ సముదాయంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ కొణిదల నాగబాబు గారితో తో కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు పాల్గొని మొక్కలు నాటారు.
#⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్