టీడీపీ రాకముందు రాజకీయ అధికారం కొన్ని వర్గాలకే పరిమితమై ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల నాయకత్వంలో టీడీపీలో ఎర్రన్నాయుడు, యనమల, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, దేవేందర్గౌడ్ వంటి బీసీ నేతలు రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగారు. కూటమి నేతృత్వంలో ఎంపీటీసీ నాగరాజు కర్నూలు ఎంపీగా ఎదిగారు.
#TDPWithBCs
#JayahoBC
#ChandrababuNaidu
#AndhraPradesh
#🥳పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు- తాజా ఉత్తర్వులు..!!