సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేదిస్తాం. 90 రోజుల్లో విధివిధానాలను ఖరారు చేసి, ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం
#APAssembly
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#షేర్ చాట్ బజార్👍