ఫాలో అవ్వండి
శ్యామ్ సుందర్ లింగాల మీ సేవ
@shyam4513
1,102
పోస్ట్
1,309
ఫాలోవర్స్
శ్యామ్ సుందర్ లింగాల మీ సేవ
412 వీక్షించారు
*పత్రిక ప్రకటన* జైపూర్ మండలం జైపూర్ సబ్- స్టేషన్ పరిధిలోగల గ్రామాల విద్యుత్ వినియోగదారులందరికి తేలియజేయునది ఏమనగా! రేపు అనగా తేది: 24.01.2026 నాల్గవ శనివారం రోజున జైపూర్ సబ్- స్టేషన్ మరమ్మత్తు పనులు చేయుటకు నిర్ణయించడమైనది. కావున జైపూర్ సబ్ స్టేషన్ పరిధిలోగల మిట్టపల్లి, కన్కూర్, ముదిగుంట, రసూల్ పల్లి, దుబ్బపల్లి, వెంకటరావుపల్లి, జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి మరియు ఎల్కంటి గ్రామాలకు ఉదయం 10:00 గంటల నుండి మద్యాహ్నం 01:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుంది. కావున వినియోగదారులకు సహకరించగలరని మనవి. ఇట్లు, *ఎఇ/జైపూర్* #😇My Status #ℹ️సమాచారం #📰ఈరోజు అప్‌డేట్స్ #📢తాజా అప్‌డేట్స్🎙️
శ్యామ్ సుందర్ లింగాల మీ సేవ
536 వీక్షించారు
తెలంగాణ జిల్లా కోర్టులలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి టీజీహెచ్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2026 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసకోవాల్సి ఉంటుంది. మొత్తం 859 పోస్టులను భర్తీ చేస్తుండగా. వీటిల్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి.. మజీద్, ఆదర్శ టైప్&కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఎల్లారెడ్డిపేట&సిరిసిల్ల. *పోస్టు పేరు - ఖాళీలు* ఆఫీస్‌ సబార్డినేట్‌: 319 జూనియర్ అసిస్టెంట్‌: 159 ప్రాసెస్‌ సర్వర్‌: 95 కాపిస్ట్‌: 63 ఫీల్డ్‌ అసిస్టెంట్‌: 61 ఎగ్జామినర్‌: 49 టైపిస్ట్‌: 42 రికార్డ్‌ అసిస్టెంట్‌: 36 స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3: 35 *మొత్తం ఖాళీల సంఖ్య - 859*అర్హత:* సంబంధించిన విభాగంలో 7, పదో తరగతి తరగతి, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలానే తప్పకుండా కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. *ఎంపిక:* కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) మరియు కొన్ని పోస్టులకు నైపుణ్య పరీక్ష (Skill Test/Typing) ద్వారా ఎంపిక చేస్తారు. *జీతం:* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,900 నుండి రూ. 96,890 వరకు (పోస్టును బట్టి) వేతనం లభిస్తుంది. *వయోపరిమితి:* 18 నుంచి 46 ఏళ్లు లోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. *దరఖాస్తు ప్రక్రియ:* ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.600.. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.400. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 జనవరి 24.ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 13 ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(సీబీటీ), స్కిల్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష: 2026, ఏప్రిల్‌లో పరీక్ష నిర్వహిస్తారు. #📢తాజా అప్‌డేట్స్🎙️ #📰ఈరోజు అప్‌డేట్స్ #మీ సేవ జైపూర్ #ℹ️సమాచారం #😇My Status
See other profiles for amazing content