ఫాలో అవ్వండి
Kalyandurg
@tdp_kalyandurg
6,418
పోస్ట్
10,349
ఫాలోవర్స్
Kalyandurg
266 వీక్షించారు
1 గంటల క్రితం
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం...  ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి ప్రభుత్వం.  #MatsyakarulaSevalo  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kalyandurg
316 వీక్షించారు
2 గంటల క్రితం
గొడ్డలి పార్టీ డబుల్ యాక్షన్ బాబాయ్‌ని గొడ్డలితో వేసేసి, గుండెపోటు అంటూ విగ్రహానికి దండేసి దండం పెట్టిన గొడ్డలి పార్టీ కంత్రి తెలివితేటలకు మరో ఉదాహరణ ఇది. ఐదేళ్ల పాలనలో రూ.45 వరకు పెట్రోల్ ధర పెంచి, ఇప్పుడు యుద్ధం కారణంగా రూ. 3 పెరిగితే ఏకంగా ధర్నాకే దిగింది గొడ్డలి పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు పెంచింది గొడ్డలి పార్టీయే.. కరెంటు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నిరసన తెలిపింది గొడ్డలి పార్టీయే.  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kalyandurg
500 వీక్షించారు
3 గంటల క్రితం
బాబు మాటిచ్చారు.. నెరవేర్చారు గతేడాది అక్టోబరు 1న సామాజిక పింఛన్ల పంపిణీ నిమిత్తం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న పొట్నూరు అప్పలరాజు ఇంటికి చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అప్పలరాజుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. శరవేగంగా అధికారులు పూర్తిచేసిన త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kalyandurg
359 వీక్షించారు
3 గంటల క్రితం
పెట్రోల్, డీజిల్ బంకులు దగ్గర కాదురా వెధవ.. నీకు దమ్ముంటే మోడీ ముందు ధర్నా చేయి : జగన్ పై తిరగబడ్డ కొడాలి నాని #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kalyandurg
1.3K వీక్షించారు
3 గంటల క్రితం
ఇన్నేళ్లకు రోడ్డు కల నెరవేరింది  తమ గ్రామానికి రోడ్డు కోసం వారు ఏకంగా ఎన్నికలను బహిష్కరించేంతవరకు వెళ్లారు. కూటమి నేతలు మాటిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మాట నిలబెట్టుకున్నారు. ఇన్నేళ్లకు రోడ్డు సౌకర్యం కలిగిన దత్తిరాజేరు మండలం బోజరాజుపురం గ్రామస్తుల సంతోషం వారి మాటల్లోనే వినండి..  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kalyandurg
502 వీక్షించారు
4 గంటల క్రితం
మొదటి రెండేళ్లలోనే లీటరు పెట్రోల్ పై రూ.41 పెంచిన జగన్ రెడ్డి... అదే రెండేళ్లలో కూటమి ప్రభుత్వం కేవలం  3 రూపాయలు... అది కూడా యుద్ధం కారణంగా పెంచితే డ్రామాలు ఆడుతున్నాడు.  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kalyandurg
406 వీక్షించారు
5 గంటల క్రితం
బాబు గారు ఏదైనా చెప్పారు అంటే చాలా ఆలోచించి చెప్తారు 🥰😍 రేపటి తరాల భవిష్యత్తు కోసం ముందు చూపుగా ఏదైనా ఆలోచించి మాట్లాడతారు 🙏🙏😍😍.... ఆయన మాట్లాడే మాటలును వక్రీకరించి మాట్లాడడం , హేళన చేయడం ,చేసిన సన్నాసులు కు ఒకటే చెప్తున్నా 💪💪మీ అంత బుర్ర తక్కువ వెదవలు ఎవరు ఉండరు అని మీకు తెలిసే లోపు సంక నాకి పోతారు రా వెదవల్లారా .... CBN ✌️✌️🔥🔥💪💪.... #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kalyandurg
463 వీక్షించారు
5 గంటల క్రితం
గొడ్డలి పార్టీ అధినేత జగన్ నాటక సూత్రధారి ఐదేళ్ల పాలనలో పెట్రోల్ లీటరుకు విడతలుగా రూ. 45 పెంచారు. కూటమి పాలనలో యుద్ధం వలన దేశవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలతో పెట్రోల్ ‌పై రూ. 3 అదనం అయింది. గొడ్డలి పార్టీ ధర్నా చేయాలనుకుంటే .. ముందుగా తాడేపల్లి ప్యాలెస్ ముందు టెంట్ వేయాలి.  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kalyandurg
413 వీక్షించారు
8 గంటల క్రితం
ఏపీలో ఈరోజు ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు జగన్ హయాంలో పెంచినవే. మొదటి 5 ఏళ్ళలో జగన్ రెడ్డి  లీటర్ పెట్రోలుకు రూ.45 పెంచితే, అదే మొదటి రెండేళ్ల కూటమి పాలనలో పెరిగింది  కేవలం రూ.3లు. అది కూడా పెంచింది రాష్ట్రం కాదు. యుద్ధం మూలంగా  పెరిగింది.  కరోనా సమయంలో మిగిలిన రాష్ట్రాలన్నీ లీటరుపై 10 రూపాయల వరకు తగ్గించాయి. కానీ జగన్ మాత్రం పైసా తగ్గించలేదు. తగ్గించమని కేంద్రం సిఫారసు చేసినా ఏమాత్రం దయలేకుండా ప్రజలను బాదాడు.  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Kalyandurg
467 వీక్షించారు
9 గంటల క్రితం
• ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు తెస్తున్నాం, దాంతో ఉత్తరాంధ్ర కే ప్రజలు వలస వస్తారు.. తామ్రపల్లిలో "స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు  • 15% సబ్సిడీకి నూలు, 90% సబ్సిడీ తో ఆధునిక పనిముట్లు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు  • 2024 జూన్ లో సీఎంగా జగన్ రెడ్డి దిగిపోయిన రోజున ఉన్న పెట్రోల్ ధరలే ఈరోజుకూ కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగాయని వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  • ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలి. కేంద్రానికి మరో మారు విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  • మూడవ బిడ్డకు రూ.30,000 నాలుగవ బిడ్డకు రూ.40,000. జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/1Cql #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్