ఫాలో అవ్వండి
Paderu
@tdp_paderu
7,086
పోస్ట్
13,762
ఫాలోవర్స్
Paderu
428 వీక్షించారు
12 గంటల క్రితం
యేసు ప్రభువు గురించి తన పత్రికలో, తన మనుషులే తప్పుగా రాసినందుకు ప్రభువా క్షమించు అని రాసుకున్న YS Jagan Mohan Reddy హిందూధర్మంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తూ, దేవుళ్లకు అపచారం తలపెట్టి హిందూ సమాజానికి ఏనాడైనా క్షమాపణ చెప్పారా?  #YCPinsultsLordBalaji #AntiHinduJagan #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #PsychoFekuJagan  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
425 వీక్షించారు
14 గంటల క్రితం
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ‘రైసినా డైలాగ్–2026’ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు.  #RaisinaDialogue2026  #ChandrababuNaidu #🌇శుభ సాయంకాలం
Paderu
411 వీక్షించారు
14 గంటల క్రితం
జగన్ కు చెందిన మద్యం మాఫియా ముఠా వైసీపీ పాలనా కాలంలో మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి మొత్తంగా రూ.3,500 కోట్ల మేర ముడుపులు వసూలు చేసిందన్న విషయం తెలిసిందే. ఈ డబ్బునే గత ఎన్నికల్లో జగన్ తన అభ్యర్థుల ద్వారా పంచారు. ఇప్పుడు నిందితుల నుంచి రూ.441.63 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది  #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🌇శుభ సాయంకాలం
Paderu
1.3K వీక్షించారు
16 గంటల క్రితం
చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి చేనేత వస్త్రాలతో వచ్చి ప్రదర్శనలు చేసిన మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభినందనలు #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
4.4K వీక్షించారు
20 గంటల క్రితం
విజయవాడలోని ఆంత్రా లూక్స్ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమంలో చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలను ప్రోత్సహించిన మహిళా ఎమ్మెల్యేలు. #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
517 వీక్షించారు
20 గంటల క్రితం
• గడచిన 20 నెలల్లో కష్టాలు, సమస్యల్ని అధిగమించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం.. సీఎం చంద్రబాబు  • నేడు ఢిల్లీ లో "రైసినా డైలాగ్ 2026" సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు ."సాంకేతికత- సుపరిపాలన"పై ప్రసంగించునున్న సీఎం • 67 లక్షల మందికి రూ 8,454 కోట్ల మేర "తల్లికి వందనం" పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాం.. శాసనమండలిలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ • 7 నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్ పంపిణీ చేస్తున్నాం ..శాసనమండలిలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • కాపు సంక్షేమానికి 2024- 25 లో రూ.4440.25 కోట్లు ఖర్చు చేశాం. 2025 -26 లో 5,571.48 కోట్లు కేటాయించాం.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/V037 #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Paderu
525 వీక్షించారు
1 రోజుల క్రితం
అంగన్వాడీల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము ఎవరినీ అరెస్టు చేయలేదు..కేసులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. గౌరవ వేతనాల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం - మంత్రి నారా లోకేష్. #APAssembly #NaraLokesh #AndhraPradesh #🌇శుభ సాయంకాలం
Paderu
324 వీక్షించారు
1 రోజుల క్రితం
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు అన్నారు. జననాలు పెరగపోతే భవిష్యత్తులో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ.25 వేలు ఇస్తామని, ఈ నగదు పురస్కారం గేమ్ ఛేంజర్ కానుందని ఆయన అన్నారు.  #ChandrababuNaidu #AndhraPradesh #🌇శుభ సాయంకాలం
See other profiles for amazing content