మద్యం కుంభకోణంపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద గతేడాది కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తులో భాగంగా జగన్ మద్యం మాఫియా ముఠా మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి మొత్తంగా రూ.3,500 కోట్ల మేర ముడుపులు వసూలు చేసినట్టు తేల్చింది. అందులో రూ.1,048.45 కోట్లకు సంబంధించిన మూలాలు మనీ ట్రయల్ ద్వారా వెలికితీసింది.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్