• విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. నెరవేరిన ఉత్తరాంధ్రవాసుల కల
• రూ.1000 కోట్ల పెట్టుబడి, 3000 మందికి ఉపాధి కల్పించే ప్రతిష్టాత్మక సంస్థ క్యారియర్ కు నేడు శ్రీ సిటీలో శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్
• రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు , 1.52 లక్షల ఉద్యోగాలు లభించే ఇనుప ఖనిజ నిల్వలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ చేపట్టండి.. గనుల శాఖ సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
• 2026- 27 ఏడాదికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
• 91.37% ఉత్తీర్ణతతో పాలీసెట్ ఫలితాలు రావడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/7P1p
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్