• రాజధాని అమరావతిలో ఏప్రిల్ 14న క్వాంటం కంప్యూటర్ కు సంబంధించిన1 ఎస్, 1 క్యూ టెస్ట్ బెడ్స్ ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
• సీఎం చంద్రబాబు దూరదృష్టి ప్రతిరోజూ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ..రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటును హర్షిస్తూ ఎక్స్ లో స్పందించిన ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• నరుకుతాం చంపుతాం అంటున్న వైసీపీ రాక్షస మూకలను ప్రజలే అడ్డుకోవాలి.. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపు
• సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ దోర్జే గ్యాంబా. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరు, నదుల అనుసంధానం పై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించిన సీఎం
• 2025 -26 లో శ్రీవారిని దర్శించిన భక్తుల సంఖ్య 4.57% వృద్ధి . హుండీ ఆదాయంలోనూ పెరుగుదల
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/UNB7v
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్